జూన్ 18 నుంచి రమదాన్: షార్జా ప్లానెటోరియం
- May 29, 2015
పవిత్ర రమదాన్ మాసం జూన్ 18వ తేదీ నుంచి మొదలు కావచ్చని అంచనా వేసింది షార్జా ప్లానెటోరియం.ఖగోళ లెక్కల ప్రకారం ఈ నిర్ణయానికి వచ్చినట్లు షార్జా ప్లానిటోరియం వెల్లడించింది.శుక్రవారం, జులై 17న ఈద్ ఉల్ ఫితర్ ఉండొచ్చని షార్జా ప్లానెటోరియం జనరల్ సూపర్వైజర్ అల్ జర్వామ్ చెప్పారని అధికారిక సంస్థ ‘డబ్ల్యుఎఎమ్’ ప్రకటించింది.అయితే ఈసారి రమదాన్ మాసంలో పగలు సమయం ఎక్కువగా ఉండనుంది.అత్యధికంగా పగలు 13 గంటల 45 నిమిషాల సేపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఉపవాస సమయాన్ని 15 గంటల 15 నిమిషాలుగా అంచనా వేశారు. అత్యధికంగా 41 డిగ్రీల సెంటీగ్రేడ్, అత్యల్పంగా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ రమదాన్ మాసంలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయట.హ్యుమిడిటీ 82 మరియు 34 శాతంగా నమోదవనున్నాయని అల్ జర్వాన్ చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









