జూన్ 18 నుంచి రమదాన్: షార్జా ప్లానెటోరియం
- May 29, 2015
పవిత్ర రమదాన్ మాసం జూన్ 18వ తేదీ నుంచి మొదలు కావచ్చని అంచనా వేసింది షార్జా ప్లానెటోరియం.ఖగోళ లెక్కల ప్రకారం ఈ నిర్ణయానికి వచ్చినట్లు షార్జా ప్లానిటోరియం వెల్లడించింది.శుక్రవారం, జులై 17న ఈద్ ఉల్ ఫితర్ ఉండొచ్చని షార్జా ప్లానెటోరియం జనరల్ సూపర్వైజర్ అల్ జర్వామ్ చెప్పారని అధికారిక సంస్థ ‘డబ్ల్యుఎఎమ్’ ప్రకటించింది.అయితే ఈసారి రమదాన్ మాసంలో పగలు సమయం ఎక్కువగా ఉండనుంది.అత్యధికంగా పగలు 13 గంటల 45 నిమిషాల సేపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఉపవాస సమయాన్ని 15 గంటల 15 నిమిషాలుగా అంచనా వేశారు. అత్యధికంగా 41 డిగ్రీల సెంటీగ్రేడ్, అత్యల్పంగా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ రమదాన్ మాసంలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయట.హ్యుమిడిటీ 82 మరియు 34 శాతంగా నమోదవనున్నాయని అల్ జర్వాన్ చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!







