మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచిన బహ్రెయిన్
- May 29, 2015
సౌదీ అరేబియాలోని అల్ ఖతీఫ్లోగల కుదీప్ాని ఓ మసీదులో తీవ్రవాదులు దాడి చేసిన ఘనటతో బహ్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా, బహ్రెయిన్లో మసీదులకు రక్షణ పెంచామనీ, ఎలాంటి తీవ్రవాద ఘటనలూ జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తీవ్రవాద చర్యలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదనీ, అలాంటి చర్యలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారాయన.మసీదుల్ని నిర్వహిస్తున్నవారు రక్షణ కోసం ప్రభుత్వంతో సహకరించాలనీ, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.జఫ్పారీ ఎండోమెంట్ ఛైర్మన్ షేక్ మొప్ాసెన్ అలీ మాట్లాడుతూ, మహిళలు కొన్ని రోజులపాటు మసీదు వద్ద ప్రాదర్ధనలకు దూరంగా వుండాలనీ, భద్రతా ఇబ్బందుల కారణంగానే సహకరించమని కోరుతున్నట్లు చెప్పారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







