నిర్లక్ష్యం: ఏడుగురు హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు జరీమానా

- February 13, 2021 , by Maagulf
నిర్లక్ష్యం: ఏడుగురు హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు జరీమానా

మనామా:విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినందుకుగాను హెల్త్ మినిస్ట్రీకి చెందిన ఏడుగురు ఉద్యోగులకు 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించడం జరిగింది. వీరి నిర్లక్ష్యం కారణంగా 12,000 బహ్రెయినీ దినార్ల నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ డ్రగ్స్ స్టోర్ నుంచి 170,000 నార్కోటిక్స్ ట్యాబ్లెట్ల నష్టం ఈ నిర్లక్ష్యం కారణంగా జరిగింది. జరీమానా పెంచాలని కోరుటూ, పై కోర్టులో అప్పీల్ చేయబోతున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com