నిర్లక్ష్యం: ఏడుగురు హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు జరీమానా
- February 13, 2021
మనామా:విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినందుకుగాను హెల్త్ మినిస్ట్రీకి చెందిన ఏడుగురు ఉద్యోగులకు 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించడం జరిగింది. వీరి నిర్లక్ష్యం కారణంగా 12,000 బహ్రెయినీ దినార్ల నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ డ్రగ్స్ స్టోర్ నుంచి 170,000 నార్కోటిక్స్ ట్యాబ్లెట్ల నష్టం ఈ నిర్లక్ష్యం కారణంగా జరిగింది. జరీమానా పెంచాలని కోరుటూ, పై కోర్టులో అప్పీల్ చేయబోతున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష