నిర్లక్ష్యం: ఏడుగురు హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు జరీమానా
- February 13, 2021
మనామా:విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినందుకుగాను హెల్త్ మినిస్ట్రీకి చెందిన ఏడుగురు ఉద్యోగులకు 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించడం జరిగింది. వీరి నిర్లక్ష్యం కారణంగా 12,000 బహ్రెయినీ దినార్ల నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ డ్రగ్స్ స్టోర్ నుంచి 170,000 నార్కోటిక్స్ ట్యాబ్లెట్ల నష్టం ఈ నిర్లక్ష్యం కారణంగా జరిగింది. జరీమానా పెంచాలని కోరుటూ, పై కోర్టులో అప్పీల్ చేయబోతున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







