అవినీతి: 48 మంది ప్రభుత్వ అధికారులపై కేసుల నమోదు
- February 13, 2021
:మొత్తం 48 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదు చేయబడ్డాయి. డిఫెన్స్, ఇంటీరియర్, జస్టిస్, మున్సిపల్ అలాగే రూరల్ ఎఫైర్స్ మినిస్ట్రీలకు చెందిన ఉద్యోగులపై అవినీతి అభియోగాలు మోపబడినట్లు తెలుస్తోంది.హౌసింగ్, ఎడ్యుకేషన్ మరియు ఎన్విరాన్మెంట్, వాటర్ మరియు అగ్రికల్చర్ విభాగాలకు చెందినవారిపైనా అభియోగాలు మోపారు. ఓవర్సైట్ మరియు యాంటీ కరప్షన్ అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించింది.ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అారిటీ, జనరల్ అథారిటీ ఆఫ్ మిటియరాలజీ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ విభాగాల్లోని ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణల మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది. 17 మంది పౌరులు అలాగే వలసదారులు కూడా అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







