రెండోవిడత ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది: ఏ.పీ డీజీపీ సవాంగ్
- February 13, 2021
అమరావతి:ఏ.పీ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత కంటే రెండోవిడత ఎక్కువ శాతం పోలింగ్ జరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. 2013 పంచాయతీ ఎన్నికల కంటే ఈసారి తక్కువగా అల్లర్లు జరిగిపట్లు చెప్పారు.ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు.

మూడు, నాలుగు విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని డీజీపీ సవాంగ్ తెలిపారు.ఎన్నికలు సమర్థంగా నిర్వహించిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







