కోవిడ్ 19: ఐసీయూ అడ్మిషన్ల పెరుగుదల
- February 16, 2021
మస్కట్:ఒమన్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ అహ్మద్ అల్ సీది మాట్లాడుతూ, గడచిన రెండు వారాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరుతున్న కోవిడ్ 19 బాధితుల సంఖ్య 100 శాతం పెరిగినట్లు వెల్లడించారు.కరోనా వైరస్ వ్యాప్తి కొంత ప్రమాదకరంగా మారిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.20 మంది పేషెంట్లు ఐసీయూలో వుండేవారనీ, వారి సంఖ్య 41కి చేరిందని ఆయన తెలిపారు.100 శాతం కేసుల పెరుగుదల నేపథ్యంలో నార్త్ షర్కియా గవర్నరేట్ మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు.ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నవారు వెంటనే రెండో డోస్ తీసుకోవాల్సి వుంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆలస్యం కారణంగా ఒమన్లోనూ రెండో డోస్ విషయంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







