కరోనా ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపై నిషేధం
- February 16, 2021
ఒమన్: దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గనిర్దేశకాలను ప్రకటిస్తున్న కువైట్ సుప్రీం కమిటీ..లేటెస్ట్ గా మరో నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలోకి వచ్చే విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే ఏ దేశం నుంచైనా తమ దేశానికి విమానాలను అనుమతించబోమని ఒమన్ స్పష్టం చేసింది. టాంజానియా నుంచి వస్తున్న ప్రయాణికుల్లో దాదాపు 18 శాతం మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వివరించింది. ఇది చాలా ఆందోళనకరమని పేర్కొంది. అందుకే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే దేశాల నుంచి విమానాల రాకను నిలిపివేస్తున్నట్లు ఒమన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







