ప్రయాణీకులకు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు
- February 17, 2021
మనామా:బహ్రెయిన్ ప్రయాణీకులు ఇకపై మూడు సార్లు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వుంటుంది. సోమవారం, ఫిబ్రవరి 22 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. బహ్రెయిన్కి వచ్చిన రోజు, ఆ తర్వాత ఐదో రోజు, 10వ రోజు ఈ టెస్టులు చేస్తారు. కాగా, 3 టెస్టులకు 36 బహ్రయినీ దినార్స్ వసూలు చేస్తారు. గతంలో 2 టెస్టులకు 40 బహ్రెయినీ దినార్స్ ధర వుండేది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష