ప్రయాణీకులకు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు
- February 17, 2021
మనామా:బహ్రెయిన్ ప్రయాణీకులు ఇకపై మూడు సార్లు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వుంటుంది. సోమవారం, ఫిబ్రవరి 22 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. బహ్రెయిన్కి వచ్చిన రోజు, ఆ తర్వాత ఐదో రోజు, 10వ రోజు ఈ టెస్టులు చేస్తారు. కాగా, 3 టెస్టులకు 36 బహ్రయినీ దినార్స్ వసూలు చేస్తారు. గతంలో 2 టెస్టులకు 40 బహ్రెయినీ దినార్స్ ధర వుండేది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







