కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 47 కంపెనీలపై చర్యలు
- February 17, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఎఫైర్స్కి చెందిన లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్టుమెంట్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో 47 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా వర్క్ సైట్స్ మీద సోదాలు నిర్వహించడం జరిగింది. లుసైల్ మరియు ఇండస్ట్రియల్ జోన్లో ఈ తనిఖీలు జరిగాయి. బస్సులో తరలించే వర్కర్స్ సంఖ్య తగ్గించాల్సి వుండగా, కంపెనీ ఆ పని చేయలేదు. ఫేస్ మాస్కుల విషయంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఆయా కంపెనీలకు సంబంధించిన ఉల్లంఘనల్ని సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







