కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 47 కంపెనీలపై చర్యలు
- February 17, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఎఫైర్స్కి చెందిన లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్టుమెంట్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో 47 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా వర్క్ సైట్స్ మీద సోదాలు నిర్వహించడం జరిగింది. లుసైల్ మరియు ఇండస్ట్రియల్ జోన్లో ఈ తనిఖీలు జరిగాయి. బస్సులో తరలించే వర్కర్స్ సంఖ్య తగ్గించాల్సి వుండగా, కంపెనీ ఆ పని చేయలేదు. ఫేస్ మాస్కుల విషయంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఆయా కంపెనీలకు సంబంధించిన ఉల్లంఘనల్ని సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







