కనక్సి ఖిమ్జి ఇక లేరు
- February 18, 2021
మస్కట్: ఖిమ్జి రాందాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ కనక్సి గోకల్దాస్ ఖిమ్జి కన్నుమూశారు. ఇండియన్ స్కూల్ మస్కట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కనక్సి గోకల్దాస్ ఖిమ్జి, ఒమన్లో తొలి ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకుడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసింది ఇండియన్ స్కూల్ మస్కట్. ఖిమ్జి మృతికి సంతాపంగా అన్ని ఇండియన్ స్కూల్స్, నేడు అంటే 18 గురువారం సెలవు దినం పాటిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







