కనక్సి ఖిమ్జి ఇక లేరు
- February 18, 2021
మస్కట్: ఖిమ్జి రాందాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ కనక్సి గోకల్దాస్ ఖిమ్జి కన్నుమూశారు. ఇండియన్ స్కూల్ మస్కట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కనక్సి గోకల్దాస్ ఖిమ్జి, ఒమన్లో తొలి ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకుడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసింది ఇండియన్ స్కూల్ మస్కట్. ఖిమ్జి మృతికి సంతాపంగా అన్ని ఇండియన్ స్కూల్స్, నేడు అంటే 18 గురువారం సెలవు దినం పాటిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







