అత్యంత ఎత్తయిన రెస్టారెంట్ తాత్కాలిక మూసివేత
- February 18, 2021
యూఏఈలో అత్యంత ఎత్తయిన రెస్టారెంట్ తాత్కాలికంగా మూతబడింది. మార్చిన కొత్త నిబంధనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. జబెల్ జైస్ - రస్ అల్ ఖైమా, 1,484 మీటర్ల ఎత్తులో ఏర్పాటయ్యింది. గత అక్టోబర్లో దీన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







