దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన మహేష్ బాబు
- February 19, 2021
దుబాయ్:సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే.పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది.ఈ షెడ్యూల్లో మహేష్, కీర్తి సురేష్లపై సాంగ్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు టాక్.అయితే కొద్ది రోజులుగా దుబాయ్లోని పలు ప్రాంతాలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వస్తున్న మహేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేషన్ను చూపించారు.
గురువారం లా మెర్లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ (SPS) ను గురువారం సందర్శించారు మహేష్ బాబు.లా మెర్ స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్, ఇది మనుషులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలను అందిస్తుంటుంది స్టేషన్ను సందర్శించిన అనంతరం వీడియో విడుదల చేసిన మహేష్ ఈ టెక్నాలజీను చూసి మురిసిపోయాను.ఇలాంటిది గతంలో ఎప్పుడు చూడలేదు.ప్రపంచంలోనే ఇది మొదటిది.అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష