దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన మహేష్ బాబు
- February 19, 2021
దుబాయ్:సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే.పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది.ఈ షెడ్యూల్లో మహేష్, కీర్తి సురేష్లపై సాంగ్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు టాక్.అయితే కొద్ది రోజులుగా దుబాయ్లోని పలు ప్రాంతాలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వస్తున్న మహేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేషన్ను చూపించారు.
గురువారం లా మెర్లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ (SPS) ను గురువారం సందర్శించారు మహేష్ బాబు.లా మెర్ స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్, ఇది మనుషులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలను అందిస్తుంటుంది స్టేషన్ను సందర్శించిన అనంతరం వీడియో విడుదల చేసిన మహేష్ ఈ టెక్నాలజీను చూసి మురిసిపోయాను.ఇలాంటిది గతంలో ఎప్పుడు చూడలేదు.ప్రపంచంలోనే ఇది మొదటిది.అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







