దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన మహేష్ బాబు
- February 19, 2021
దుబాయ్:సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే.పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది.ఈ షెడ్యూల్లో మహేష్, కీర్తి సురేష్లపై సాంగ్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు టాక్.అయితే కొద్ది రోజులుగా దుబాయ్లోని పలు ప్రాంతాలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వస్తున్న మహేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేషన్ను చూపించారు.
గురువారం లా మెర్లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ (SPS) ను గురువారం సందర్శించారు మహేష్ బాబు.లా మెర్ స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్, ఇది మనుషులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలను అందిస్తుంటుంది స్టేషన్ను సందర్శించిన అనంతరం వీడియో విడుదల చేసిన మహేష్ ఈ టెక్నాలజీను చూసి మురిసిపోయాను.ఇలాంటిది గతంలో ఎప్పుడు చూడలేదు.ప్రపంచంలోనే ఇది మొదటిది.అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









