దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన మహేష్ బాబు
- February 19, 2021
దుబాయ్:సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే.పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది.ఈ షెడ్యూల్లో మహేష్, కీర్తి సురేష్లపై సాంగ్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు టాక్.అయితే కొద్ది రోజులుగా దుబాయ్లోని పలు ప్రాంతాలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వస్తున్న మహేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేషన్ను చూపించారు.
గురువారం లా మెర్లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ (SPS) ను గురువారం సందర్శించారు మహేష్ బాబు.లా మెర్ స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్, ఇది మనుషులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలను అందిస్తుంటుంది స్టేషన్ను సందర్శించిన అనంతరం వీడియో విడుదల చేసిన మహేష్ ఈ టెక్నాలజీను చూసి మురిసిపోయాను.ఇలాంటిది గతంలో ఎప్పుడు చూడలేదు.ప్రపంచంలోనే ఇది మొదటిది.అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







