స్నో ఫాల్: తబుక్ వైపు చూస్తున్న సందర్శకులు
- February 19, 2021
తబుక్ మౌంటెయిన్స్ ప్రతి ఏడాదీ మంచు కురిసే సమయంలో ప్రధాన పర్యాటక కేంద్రాలుగా మారుతుంటాయి. మంచుతో కప్పబడి వున్న ప్రకృతి సోయగాల్ని తిలకించేందుకు సందర్శకులు సౌదీ నలు మూలల నుంచీ వస్తుంటారు. అయితే, ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని ఆంక్షలు అమల్లో వుండడంతో సందర్శకుల సంఖ్య కాస్త తక్కువగానే వుంటోంది. మరోపక్క, తబుక్ మౌంటెయిన్స్ అందాలు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి కూడా సందర్శకులు ఈ మంచు సోయగాల్ని చూసి మైమర్చిపోతుంటారు. వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయనీ, మంచు మరింత ఎక్కువగా కురిసే అవకాశం వుందనీ తెలుస్తోంది
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









