డ్రైవింగ్ టెస్ట్ మోసం: ప్రభుత్వ ఉద్యోగులకు జైలు
- February 19, 2021
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు పబ్లిక్ సర్వీస్ ఉద్యోగులకు జైలు శిక్ష విధించింది. తమ అధికారిక పదవుల్ని దుర్వినియోగం చేసినందుకు వీరికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. డ్రైవింగ్ టెస్ట్ సందర్భంగా కొందరికి అక్రమంగా పాస్ అయినట్లు ప్రకటించడమే నిందితులు చేసిన నేరం. నిందితులు ఇద్దరికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించగా, ఒకరికి ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఫైనాన్షియల్ క్రైమ్ మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ హెడ్ మాట్లాడుతూ, ఇద్దరు నిందితులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఉద్యోగులని తెలిపారు. ఓ నిందితుడ్ని శిక్ష ముగిశాక డిపోర్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







