ఎంప్లాయర్స్, స్కూల్ యాజమాన్యాలు ఆ వివరాలు వెల్లడించాల్సిందే

- February 20, 2021 , by Maagulf
ఎంప్లాయర్స్, స్కూల్ యాజమాన్యాలు ఆ వివరాలు వెల్లడించాల్సిందే

యూఏఈ:స్కూళ్ళ ప్రిన్సిపల్స్ అలాగే ఆయా ఎస్టాబ్లిష్‌మెంట్స్ మేనేజర్స్ కరోనా విషయమై అప్రమత్తంగా వుండాలని, కరోనా పాజిటివ్ కేసులు వుంటే, వెంటనే అథారిటీస్‌కి సమాచారం అందించాల్సి వుంటుందని యూేీ ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. స్కూల్‌లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, వెంటనే వారిని ఐసోలేట్ చేసి, సమాచారాన్ని అథారిటీస్‌కి అందజేయాలి. అలాగే ఎస్టాబ్లిష్‌మెంట్స్ విషయంలో కూడా ఇలాగే చేయాలి. సమాచారాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. 50,000 దిర్హాముల వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com