ఎంప్లాయర్స్, స్కూల్ యాజమాన్యాలు ఆ వివరాలు వెల్లడించాల్సిందే
- February 20, 2021
యూఏఈ:స్కూళ్ళ ప్రిన్సిపల్స్ అలాగే ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ మేనేజర్స్ కరోనా విషయమై అప్రమత్తంగా వుండాలని, కరోనా పాజిటివ్ కేసులు వుంటే, వెంటనే అథారిటీస్కి సమాచారం అందించాల్సి వుంటుందని యూేీ ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. స్కూల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, వెంటనే వారిని ఐసోలేట్ చేసి, సమాచారాన్ని అథారిటీస్కి అందజేయాలి. అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో కూడా ఇలాగే చేయాలి. సమాచారాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. 50,000 దిర్హాముల వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







