దృశ్యం-2 కి ఒకే చెప్పేసిన వెంకీ మామ..జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే!
- February 21, 2021
దృశ్యం మూవీకి సీక్వెల్గా మలయాళంలో వచ్చిన దృశ్యం 2 హిట్ టాక్తో దూసుకుపోతోంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాని ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోహన్లాల్ నుంచి మరో మాస్టర్ పీస్ వచ్చిదంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లుకురుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే విషయంపై తొలుత అనుమానాలు నెలకొన్నాయి. దృశ్యం సీక్వెల్లో నటించేందుకు విక్టరీ వెంకటేష్ ఆసక్తిగా లేడని ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అని తేలిపోయింది.
దృశ్యం 2 రీమేక్లో వెంకటేషన్ నటిస్తున్నట్టు దాదాపుగా అధికారికంగా కన్ఫామ్ అయింది. డైరెక్టర్ జీతూ జోసెఫ్, నిర్మాత సురేష్ బాబుతో కలిసి వెంకీ దిగిన ఫొటో ఒకటి బయటపడింది. దీంతో దృశ్యం 2 రీమేక్లో వెంకీ నటిస్తున్నాడని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ రైట్స్ని సురేష్ బాబు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష