దృశ్యం-2 కి ఒకే చెప్పేసిన వెంకీ మామ..జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే!
- February 21, 2021దృశ్యం మూవీకి సీక్వెల్గా మలయాళంలో వచ్చిన దృశ్యం 2 హిట్ టాక్తో దూసుకుపోతోంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాని ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోహన్లాల్ నుంచి మరో మాస్టర్ పీస్ వచ్చిదంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లుకురుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే విషయంపై తొలుత అనుమానాలు నెలకొన్నాయి. దృశ్యం సీక్వెల్లో నటించేందుకు విక్టరీ వెంకటేష్ ఆసక్తిగా లేడని ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అని తేలిపోయింది.
దృశ్యం 2 రీమేక్లో వెంకటేషన్ నటిస్తున్నట్టు దాదాపుగా అధికారికంగా కన్ఫామ్ అయింది. డైరెక్టర్ జీతూ జోసెఫ్, నిర్మాత సురేష్ బాబుతో కలిసి వెంకీ దిగిన ఫొటో ఒకటి బయటపడింది. దీంతో దృశ్యం 2 రీమేక్లో వెంకీ నటిస్తున్నాడని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ రైట్స్ని సురేష్ బాబు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు