వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి..టీచర్లకు కువైట్ సూచన
- February 21, 2021కువైట్ సిటీ:వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బందిని ప్రాధాన్యత వర్గంలో చేర్చినట్లు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు.స్కూల్ టీచర్లు కువైతీలు, ప్రవాసీయులు ఎవరైనా సరే తమ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదని మంత్రిత్వ శాఖ కార్యాలయం అభిప్రాయపడింది.దీనికి సంబంధించి కువైట్ వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బంది వెంటనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. ఒకవేళ ఇప్పటికే వ్యక్తిగత శ్రద్ధతో వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆయా వివరాలను విద్యా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో పేర్కొంటూ తమ వివరాలను సవరించాలని కూడా సూచించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు