వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి..టీచర్లకు కువైట్ సూచన
- February 21, 2021
కువైట్ సిటీ:వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బందిని ప్రాధాన్యత వర్గంలో చేర్చినట్లు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు.స్కూల్ టీచర్లు కువైతీలు, ప్రవాసీయులు ఎవరైనా సరే తమ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదని మంత్రిత్వ శాఖ కార్యాలయం అభిప్రాయపడింది.దీనికి సంబంధించి కువైట్ వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బంది వెంటనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. ఒకవేళ ఇప్పటికే వ్యక్తిగత శ్రద్ధతో వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆయా వివరాలను విద్యా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో పేర్కొంటూ తమ వివరాలను సవరించాలని కూడా సూచించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష