సౌదీలో టెర్రర్ ఎటాక్ని ఖండించిన యూఏఈ
- May 29, 2015
సౌదీ అరేబియన్ నగరం దమ్మామ్లో శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా తీవ్రవాదులు జరిపిన దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణించడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది.జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా, మత సామరస్యాన్ని పాడు చేసేందుకోసం హేయమైన చర్యలకు తీవ్రవాదులు వెనుకాడడంలేదనీ, అలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని యూఏఏఈ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ మహమ్మద్ గర్గాష్ అన్నారు.తీవ్రవాదంపై ఉమ్మడి పోరు జరపాల్సి ఉందనీ, ఏ రూపంలో తీవ్రవాదం ఉన్నా అణచివేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు యూఏఈ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు డాక్టర్ గర్గాష్.సౌదీ ప్రజలకు ఇకపై ఎలాంటి కష్టం కలగరాదని ‘అల్లా’ని ప్రార్థించామని ఆయన చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









