సౌదీలో టెర్రర్ ఎటాక్ని ఖండించిన యూఏఈ
- May 29, 2015
సౌదీ అరేబియన్ నగరం దమ్మామ్లో శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా తీవ్రవాదులు జరిపిన దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణించడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది.జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా, మత సామరస్యాన్ని పాడు చేసేందుకోసం హేయమైన చర్యలకు తీవ్రవాదులు వెనుకాడడంలేదనీ, అలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని యూఏఏఈ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ మహమ్మద్ గర్గాష్ అన్నారు.తీవ్రవాదంపై ఉమ్మడి పోరు జరపాల్సి ఉందనీ, ఏ రూపంలో తీవ్రవాదం ఉన్నా అణచివేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు యూఏఈ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు డాక్టర్ గర్గాష్.సౌదీ ప్రజలకు ఇకపై ఎలాంటి కష్టం కలగరాదని ‘అల్లా’ని ప్రార్థించామని ఆయన చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







