ఘట్ కేసర్:బీఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్య
- February 24, 2021
హైదరాబాద్:కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా తనను కిడ్నాప్ చేశారని, రేప్ చేశారని పోలీసులను పరుగులు పెట్టించిన బీఫార్మసీ విద్యార్ధిని ఈరోజు ఆత్మహత్యకు పాప్పడింది.షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.యువతి కిడ్నాప్, రేప్ అంతా డ్రామా అని,గతంలో కూడా సదరు యువతి తన స్నేహితులకు ఫోన్ చేసి కిడ్నాప్ అయ్యానని చెప్పిందని పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే.అయితే, పోలీసులు కిడ్నాప్ డ్రామా కేసులో యువతిని మందలించి వదిలేశారు.ఈ సంగటన జరిగిన కొన్నిరోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.కిడ్నాప్ డ్రామా కేసు తరువాత యువతి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







