ఘట్ కేసర్:బీఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్య
- February 24, 2021
హైదరాబాద్:కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా తనను కిడ్నాప్ చేశారని, రేప్ చేశారని పోలీసులను పరుగులు పెట్టించిన బీఫార్మసీ విద్యార్ధిని ఈరోజు ఆత్మహత్యకు పాప్పడింది.షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.యువతి కిడ్నాప్, రేప్ అంతా డ్రామా అని,గతంలో కూడా సదరు యువతి తన స్నేహితులకు ఫోన్ చేసి కిడ్నాప్ అయ్యానని చెప్పిందని పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే.అయితే, పోలీసులు కిడ్నాప్ డ్రామా కేసులో యువతిని మందలించి వదిలేశారు.ఈ సంగటన జరిగిన కొన్నిరోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.కిడ్నాప్ డ్రామా కేసు తరువాత యువతి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నది.
తాజా వార్తలు
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







