ప్ర‌పంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్

- February 24, 2021 , by Maagulf
ప్ర‌పంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్

అహ్మ‌దాబాద్‌:రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధ‌వారం ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతెరాను ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు, గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్ పాల్గొన్నారు. అహ్మ‌దాబాద్‌లోని ఈ స్టేడియాన్ని పున‌రుద్ధ‌రించిన విష‌యం తెలిసిందే.ల‌క్షా ప‌ది వేల సామ‌ర్థ్యంతో ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు సృష్టించింది. కాసేప‌ట్లోనే ఈ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య డేనైట్ ప్రారంభం కాబోతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com