ఘట్ కేసర్:బీఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్య
- February 24, 2021హైదరాబాద్:కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా తనను కిడ్నాప్ చేశారని, రేప్ చేశారని పోలీసులను పరుగులు పెట్టించిన బీఫార్మసీ విద్యార్ధిని ఈరోజు ఆత్మహత్యకు పాప్పడింది.షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.యువతి కిడ్నాప్, రేప్ అంతా డ్రామా అని,గతంలో కూడా సదరు యువతి తన స్నేహితులకు ఫోన్ చేసి కిడ్నాప్ అయ్యానని చెప్పిందని పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే.అయితే, పోలీసులు కిడ్నాప్ డ్రామా కేసులో యువతిని మందలించి వదిలేశారు.ఈ సంగటన జరిగిన కొన్నిరోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.కిడ్నాప్ డ్రామా కేసు తరువాత యువతి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి