కువైట్:క్వారంటైన్ ఉల్లంఘనులపై ఆన్ లైన్ నిఘా..
- February 26, 2021కువైట్ సిటీ:తప్పనిసరి క్వారంటైన్ లో ఉండాల్సిన వ్యక్తులపై ఆన్ లైన్ ద్వారా నిఘా వేయనుంది కువైట్. తమ దగ్గర నిక్షిప్తమై ఉన్న సమాచారంతో ఎవరెవరూ క్వారంటైన్ లో ఉంటున్నారు..ఎవరు రూల్స్ కి విరుద్ధంగా జనంలో తిరుగుతున్నారనేది ఎప్పటికప్పుడు ఆన్ లైన్ డేటా ద్వారా చెక్ చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా క్వారంటైన్ లో ఉన్న వారి హెల్త్ స్టేటస్ ను పర్యవేక్షించిటంతో పాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని వెంటనే గుర్తించగలమని స్పష్టం చేసింది. ఎవరైనా రూల్స్ ను బ్రేక్ చేస్తే వెంటనే తమ పాట్రోలింగ్ బృందాలు వెంటనే ఉల్లంఘనులు ఉన్న ప్రాంతానికి చేరుకొని వారిని అరెస్ట్ చేస్తాయని హెచ్చరించింది. తోటి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టడంతో పాటు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన నేరానికి వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన