కోవిడ్ 19 జాగ్రత్తల్ని మరో మూడు నెలలు పొడిగించిన బహ్రెయిన్
- February 26, 2021
మనామా:కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ మెజర్స్ మరో 3 నెలలు పాటించాల్సిందిగా అథారిటీస్ ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేయడం జరిగింది. తప్పనిసరి కోవిడ్ నిబంధనల్ని ఫిబ్రవరి 28 నుంచి మరో మూడు నెలలు పాటించాలని రెసిడెంట్స్ అలాగే పౌరుల్ని ఉద్దేశించి మినిస్ట్రీ తన ఆదేశాల్లో పేర్కనడం జరిగింది. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి ఈ మెజర్స్లో ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







