కోవిడ్ 19 జాగ్రత్తల్ని మరో మూడు నెలలు పొడిగించిన బహ్రెయిన్
- February 26, 2021
మనామా:కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ మెజర్స్ మరో 3 నెలలు పాటించాల్సిందిగా అథారిటీస్ ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేయడం జరిగింది. తప్పనిసరి కోవిడ్ నిబంధనల్ని ఫిబ్రవరి 28 నుంచి మరో మూడు నెలలు పాటించాలని రెసిడెంట్స్ అలాగే పౌరుల్ని ఉద్దేశించి మినిస్ట్రీ తన ఆదేశాల్లో పేర్కనడం జరిగింది. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి ఈ మెజర్స్లో ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









