కోవిడ్ 19 జాగ్రత్తల్ని మరో మూడు నెలలు పొడిగించిన బహ్రెయిన్

- February 26, 2021 , by Maagulf
కోవిడ్ 19 జాగ్రత్తల్ని మరో మూడు నెలలు పొడిగించిన బహ్రెయిన్

మనామా:కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ మెజర్స్ మరో 3 నెలలు పాటించాల్సిందిగా అథారిటీస్ ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేయడం జరిగింది. తప్పనిసరి కోవిడ్ నిబంధనల్ని ఫిబ్రవరి 28 నుంచి మరో మూడు నెలలు పాటించాలని రెసిడెంట్స్ అలాగే పౌరుల్ని ఉద్దేశించి మినిస్ట్రీ తన ఆదేశాల్లో పేర్కనడం జరిగింది. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి ఈ మెజర్స్‌లో ముఖ్యమైనవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com