గవర్నర్‌ తమిళిసైతో టి.కాంగ్రెస్‌ నేతల భేటి

- February 26, 2021 , by Maagulf
గవర్నర్‌ తమిళిసైతో టి.కాంగ్రెస్‌ నేతల భేటి

హైదరాబాద్‌:తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ఉదయం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైతో భేటి అయ్యారు.మంథనిలో హై‌కోర్టు న్యాయవాదుల జంట వామన్‌రావ్, నాగమణిల దారుణ హత్యలపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ బృందం కోరింది.ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com