హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన: 227 బిజినెస్ల మూసివేత
- February 26, 2021
జెడ్డా:జెడ్డా మునిసిపాలిటీ, ఆ పరిధిలోని సబ్ మునిసిపాలిటీస్, 227 కమర్షియల్ ఫెసిలిటీస్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యాంటీ కరోనా వైరస్ హెల్త్ ప్రోటోకాల్స్ పాటించని కారణంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 4,397 తనిఖీలు నిర్వహించగా, అందులో 341 ఉల్లంఘనలు నమోదయ్యాయి. కమర్షియల్ సెంటర్లు, షాపులు, మాల్స్, కేఫ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. 341 ఉల్లంఘనలు వెలుగు చూడగా, వీటిల్లో 227 కమర్షియల్ ఫెసిలిటీస్ని మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







