హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన: 227 బిజినెస్ల మూసివేత
- February 26, 2021జెడ్డా:జెడ్డా మునిసిపాలిటీ, ఆ పరిధిలోని సబ్ మునిసిపాలిటీస్, 227 కమర్షియల్ ఫెసిలిటీస్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యాంటీ కరోనా వైరస్ హెల్త్ ప్రోటోకాల్స్ పాటించని కారణంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 4,397 తనిఖీలు నిర్వహించగా, అందులో 341 ఉల్లంఘనలు నమోదయ్యాయి. కమర్షియల్ సెంటర్లు, షాపులు, మాల్స్, కేఫ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. 341 ఉల్లంఘనలు వెలుగు చూడగా, వీటిల్లో 227 కమర్షియల్ ఫెసిలిటీస్ని మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..