కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్న 93 శాతం దుబాయ్ స్కూళ్ళు
- March 02, 2021
దుబాయ్:నాలెడ్జ్ అండ్ హ్యమూన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్ స్కూళ్ళు కరోనా నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘న్యూ నార్మల్’ విధానాల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాయని తెలుస్తోంది. కెహెచ్డిఎ బృందాలు 20 ఆకస్మిక తనిఖీలను స్కూళ్ళలో ప్రతిరోజూ నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల సందర్భంగా 93 శాతం స్కూళ్ళు న్యూ నార్మల్ విధానాల్ని పాటిస్తున్నట్లు తేలింది. ముఖాముఖి విద్యాభ్యాసానికి సంబంధించి 50 శాతం మంది విద్యార్థులు ముందుకొచ్చినట్లు తెలిపాయి అథారిటీస్. 15,000 మందికి పైగా విద్యార్థులు (పీపుల్ ఆఫ్ డిట్మరినేషన్) ప్రత్యేక సాయాన్ని కోవిడ్ సమయంలో అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







