కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్న 93 శాతం దుబాయ్ స్కూళ్ళు
- March 02, 2021దుబాయ్:నాలెడ్జ్ అండ్ హ్యమూన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్ స్కూళ్ళు కరోనా నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘న్యూ నార్మల్’ విధానాల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాయని తెలుస్తోంది. కెహెచ్డిఎ బృందాలు 20 ఆకస్మిక తనిఖీలను స్కూళ్ళలో ప్రతిరోజూ నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల సందర్భంగా 93 శాతం స్కూళ్ళు న్యూ నార్మల్ విధానాల్ని పాటిస్తున్నట్లు తేలింది. ముఖాముఖి విద్యాభ్యాసానికి సంబంధించి 50 శాతం మంది విద్యార్థులు ముందుకొచ్చినట్లు తెలిపాయి అథారిటీస్. 15,000 మందికి పైగా విద్యార్థులు (పీపుల్ ఆఫ్ డిట్మరినేషన్) ప్రత్యేక సాయాన్ని కోవిడ్ సమయంలో అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం