ఎవరు మీలో కోటీశ్వరులు హోస్ట్ చేయనున్న ఎన్టీఆర్
- March 07, 2021గతంలో అక్కినేని నాగర్జున మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇదే షోని సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరుడుగా మార్చి జెమినీ టీవీ ప్లాన్ చేస్తోంది.దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. బిగ్గెస్ట్ మోస్ట్ ఎంటర్టైనింగ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ ఓ ప్రోమో విడుదల చేస్తూ.. హోస్ట్ సీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను షాడో రూపంలో చూపించారు.తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత ఎన్టీఆర్..చేస్తున్న రియాలిటీ షో ఇదే కావడం విశేషం..కాగా ఇప్పటికే ఈ షోకి సంబంధించిన పలు ప్రోమోస్ షూట్ చేసినట్టు తెలుస్తుంది.
దీనిని త్రివిక్రమ్ షూట్ చేసినట్టుగా సమాచరం..ఒక్కో ఎపిసోడ్ కి గాను ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.మార్చి చివరి వారంలో షో మొదలుకానునందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్