శివరాత్రికి 3,777 స్పెషల్ బస్సులు..
- March 07, 2021అమరావతి:మహాశివరాత్రి సందర్భంగా ఏపీలోని 98 శైవక్షేత్రాలకి స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లుగా APSRTC ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. అత్యధికంగా కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంకు 938 బస్సుల్ని నడుపుతారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్పకొండకు 856 బస్సుల్ని నడుపుతున్నట్టుగా ఆర్టీసీ ఎండీ ఠాకూర్ వెల్లడించారు. అయితే బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకి మాస్క్ తప్పనిసరి అని లేనిచో బస్సుల్లోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్