ఏపీలో కరోనా కేసుల వివరాలు

- March 12, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమావారథి:ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,709 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 210 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు మృతి చెందారు.అదే సమయంలో 140 మంది రికవరీ అయ్యారు.దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,91,388 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,981 కి చేరింది.ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,180  మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో  1,227 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com