అవినీతి ఆరోపణలు: 240 మంది ఉద్యోగుల అరెస్ట్
- March 15, 2021సౌదీ అరేబియా: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సౌదీ అరేబియా అవినీతి నిరోధక విభాగం (నాజాహా) 241 మంది ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరిలో సౌదీ పౌరులు, వలసదారులు వున్నట్లు తెలుస్తోంది. ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఇంటీరియర్, హెల్త్, మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు అర్బన్ హౌసింగ్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్, సౌదీ కస్టమ్స్ మరియు సౌదీ పోస్ట్కి చెందిన విభాగాలకు చెందినవారున్నారు. 263 తనిఖీలు నిర్వహించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార దుర్వనియోగం, ఫోర్జరీ, లంచం తీసుకోవడం తదితర కేసులు నిందితులపై నమోదు చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ