3 మిలియన్ కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన కస్టమ్స్
- March 15, 2021దుబాయ్:దుబాయ్ కస్టమ్స్,3 మిలియన్ కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ అవుతుండగా పట్టుకోవడం జరిగింది. సీ క్స్టమ్స్ సెంటర్ మేనేజ్మెంట్ తనిఖీ అధికారులు జబెల్ అలి పోర్టు వద్ద ఓ షిప్మెంట్ని ఈ మేరకు స్వాధీనం చేసుకున్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు అధికారులు.కంటెయినర్ని సియాజ్ మానిటరింగ్ యూనిట్ పరిశీలించి, ఆరా తీసి, అందులో కాప్టగాన్ పిల్స్ వున్నట్లు గుర్తించడం జరిగింది.కె9 డాగ్ యూనిట్ ఇందుకు సహకరించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ