అవినీతి ఆరోపణలు: 240 మంది ఉద్యోగుల అరెస్ట్
- March 15, 2021
సౌదీ అరేబియా: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సౌదీ అరేబియా అవినీతి నిరోధక విభాగం (నాజాహా) 241 మంది ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరిలో సౌదీ పౌరులు, వలసదారులు వున్నట్లు తెలుస్తోంది. ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఇంటీరియర్, హెల్త్, మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు అర్బన్ హౌసింగ్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్, సౌదీ కస్టమ్స్ మరియు సౌదీ పోస్ట్కి చెందిన విభాగాలకు చెందినవారున్నారు. 263 తనిఖీలు నిర్వహించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార దుర్వనియోగం, ఫోర్జరీ, లంచం తీసుకోవడం తదితర కేసులు నిందితులపై నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







