అవినీతి ఆరోపణలు: 240 మంది ఉద్యోగుల అరెస్ట్
- March 15, 2021సౌదీ అరేబియా: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సౌదీ అరేబియా అవినీతి నిరోధక విభాగం (నాజాహా) 241 మంది ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరిలో సౌదీ పౌరులు, వలసదారులు వున్నట్లు తెలుస్తోంది. ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఇంటీరియర్, హెల్త్, మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు అర్బన్ హౌసింగ్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్, సౌదీ కస్టమ్స్ మరియు సౌదీ పోస్ట్కి చెందిన విభాగాలకు చెందినవారున్నారు. 263 తనిఖీలు నిర్వహించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార దుర్వనియోగం, ఫోర్జరీ, లంచం తీసుకోవడం తదితర కేసులు నిందితులపై నమోదు చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు