నేటి నుంచి గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
- March 16, 2021దోహా: ఖతార్ మిటియరాలజీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం నేటి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ట్విట్టర్ వేదికగా క్యుఎండి ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యల్పంగా 17 నుంచి ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనుంది. అత్యధిక ఉష్ణోగ్రత 24 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. అల్ప పీడనం భూమిపై వుండడంతో ఈ వేడి ప్రభావం వుంటుందనీ, గత వారంలో బలమైన గాలులు, దుమ్ము కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు