నేటి నుంచి గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

- March 16, 2021 , by Maagulf
నేటి నుంచి గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

దోహా: ఖతార్ మిటియరాలజీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం నేటి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ట్విట్టర్ వేదికగా క్యుఎండి ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యల్పంగా 17 నుంచి ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనుంది. అత్యధిక ఉష్ణోగ్రత 24 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. అల్ప పీడనం భూమిపై వుండడంతో ఈ వేడి ప్రభావం వుంటుందనీ, గత వారంలో బలమైన గాలులు, దుమ్ము కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com