కోవిడ్ 19: ఒమన్లో మూడో దశ!
- March 19, 2021
ఒమన్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ అల్ హోస్ని వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్లో కరోనా మూడో దశ కొనసాగుతోంది. ప్రస్తుతం మూడో దశ ప్రారంభంలో వున్నామనీ, ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాల్సి వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అల్ హోస్ని వెల్లడించిన వివరాల ప్రకారం 70 శాతం జనాభా ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ పొందగలుగుతారు. 30 శాతం వ్యాక్సినేషన్ జూన్ నాటికి పూర్తవుతుందని ఆయన వివరించారు. వ్యాక్సినేషన్ చాలా భద్రతతో కూడినదనీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరాల్సిన అవకాశాన్ని తగ్గిస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







