తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ఒమన్లో ప్రారంభం
- March 20, 2021
మస్కట్: మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్, తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ప్రారంభాన్ని స్పాన్సర్ చేశారు. ఈ మేరకు ఒమన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ అలాగే పలువురు మహిళలు అధికారులు (ఒమన్ ఫుట్ బాల్ అసోసియేషన్కి చెందినవారు) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







