తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ఒమన్లో ప్రారంభం
- March 20, 2021
మస్కట్: మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్, తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ప్రారంభాన్ని స్పాన్సర్ చేశారు. ఈ మేరకు ఒమన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ అలాగే పలువురు మహిళలు అధికారులు (ఒమన్ ఫుట్ బాల్ అసోసియేషన్కి చెందినవారు) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







