శ్రీవారి ఆర్జిత సేవలు భక్తులకు అనుమతి
- March 20, 2021తిరుమల:శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది.ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు అనుమతించనుంది.ఏడాది కాలానికి సంబంధించి 28,258 సుప్రభాత సేవ టిక్కెట్లు, 6,468 తోమాల సేవా టిక్కెట్లు, 6,808 అర్చన సేవా టిక్కెట్లు, 2,124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కెట్లు,2,136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు, 5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులు పొందారు.ఆగమపండితులు,ఆలయ జియ్యంగార్లు సలహా మేరకు ఇకపై ఏడాదికి ఒక్కసారే వసంతోత్సవం,సహస్రకళషాభిషేకం, విశేషసేవ పూజలు నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..