49 శాతానికి చేరిన మహిళా శ్రామిక శక్తి
- March 21, 2021
బహ్రెయిన్:అంతర్జాతీయ మహిళా శ్రామిక శక్తి సగటును అధిగమించి బహ్రెయిన్ లో మహిళా శ్రామిక శక్తి పురోభివృద్ధి సాధించిందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ సెక్రటరీ జనరల్ హాలా అల్-అన్సారీ వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా శక్తి రేటు 47శాతం ఉండగా...కింగ్డమ్ లో మహిళా శ్రామిక శక్తి 49 శాతానికి చేరిందన్నారు. వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని గణాంకాలను వివరించారు. బహ్రెయిన్ ప్రభుత్వం రంగంలో ఎగ్జిక్యూటివ్ పదవులలో మహిళల సగటు 46% ఉందని, ప్రైవేట్ రంగంలో 34% ఉందన్నారు. ఇక ప్రైవేట్ సంస్థలలో బోర్డు డైరెక్టర్ హోదాల్లో 17 శాతం మహిళలు ఉన్నారని అన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









