49 శాతానికి చేరిన మహిళా శ్రామిక శక్తి
- March 21, 2021
బహ్రెయిన్:అంతర్జాతీయ మహిళా శ్రామిక శక్తి సగటును అధిగమించి బహ్రెయిన్ లో మహిళా శ్రామిక శక్తి పురోభివృద్ధి సాధించిందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ సెక్రటరీ జనరల్ హాలా అల్-అన్సారీ వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా శక్తి రేటు 47శాతం ఉండగా...కింగ్డమ్ లో మహిళా శ్రామిక శక్తి 49 శాతానికి చేరిందన్నారు. వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని గణాంకాలను వివరించారు. బహ్రెయిన్ ప్రభుత్వం రంగంలో ఎగ్జిక్యూటివ్ పదవులలో మహిళల సగటు 46% ఉందని, ప్రైవేట్ రంగంలో 34% ఉందన్నారు. ఇక ప్రైవేట్ సంస్థలలో బోర్డు డైరెక్టర్ హోదాల్లో 17 శాతం మహిళలు ఉన్నారని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







