49 శాతానికి చేరిన మహిళా శ్రామిక శక్తి
- March 21, 2021
బహ్రెయిన్:అంతర్జాతీయ మహిళా శ్రామిక శక్తి సగటును అధిగమించి బహ్రెయిన్ లో మహిళా శ్రామిక శక్తి పురోభివృద్ధి సాధించిందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ సెక్రటరీ జనరల్ హాలా అల్-అన్సారీ వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా శక్తి రేటు 47శాతం ఉండగా...కింగ్డమ్ లో మహిళా శ్రామిక శక్తి 49 శాతానికి చేరిందన్నారు. వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని గణాంకాలను వివరించారు. బహ్రెయిన్ ప్రభుత్వం రంగంలో ఎగ్జిక్యూటివ్ పదవులలో మహిళల సగటు 46% ఉందని, ప్రైవేట్ రంగంలో 34% ఉందన్నారు. ఇక ప్రైవేట్ సంస్థలలో బోర్డు డైరెక్టర్ హోదాల్లో 17 శాతం మహిళలు ఉన్నారని అన్నారు.
తాజా వార్తలు
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్







