ఇంగ్లండ్ పై టీమిండియా అరుదైన ఘనత...
- March 21, 2021
అహ్మదాబాద్:ఇంగ్లండ్పై ఆఖరి టీ20లో టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లాండ్ తో జరిగిన 5 టీ20ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన చివరి టీ20లో టీమ్ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీసేన.. 3-2 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఇదే విజయంతో టీమ్ఇండియా.. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లాండ్ పై మూడుసార్లు పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. ఆ జట్టు పై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీమ్గా అవతరించింది భారత్. ఇంగ్లండ్ పై నిన్నటి మ్యాచ్లో భారత 224పరుగులు చేసింది. ఇంగ్లండ్ పై భారత్కు ఇదే అత్యధిక స్కోర్ కూడా. అయితే లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 188 పరుగులు మాత్రమే చేసింది.
తాజా వార్తలు
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







