కోవిడ్ వ్యాక్సినేషన్: 10 మొబైల్ యూనిట్స్ ఏర్పాటుచేయనున్న కువైట్
- March 22, 2021
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 10 మొబైల్ యూనిట్లను కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేయనుంది. వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మొబైల్ యూనిట్ల ద్వారా ఆయా గవర్నరేట్లలో అత్యధిక శాతం మందికి వ్యాక్సినేషన్ చేయించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సహకార సంఘాలు, మసీదులు, మార్కెట్లు, బ్యాంకులు, ఎయిర్ పోర్టులు వంటి చోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!
- దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన బహ్రెయిన్ మత వైవిధ్యం..!!
- 'Flying Tiger' రెండవ ఉత్పత్తిని వెనక్కి తీసుకున్న సౌదీ..!!
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు









