దుబాయ్ పబ్లిక్ పార్కులపై డ్రోన్ల వినియోగంపై నిషేధం
- March 22, 2021
దుబాయ్:ఎమిరేట్కి చెందిన పబ్లిక్ పార్కులపై డ్రోన్లను వినియోగించడాన్ని దుబాయ్ మునిసిపాలిటీ నిషేధించింది. ఇకపై పబ్లిక్ పార్కులపై డ్రోన్లను ఎవరూ వినియోగించడానికి వీల్లేదని, విజిటర్స్ భద్రత అలాగే వారి ప్రైవసీ దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







