దుబాయ్ పబ్లిక్ పార్కులపై డ్రోన్ల వినియోగంపై నిషేధం
- March 22, 2021
దుబాయ్:ఎమిరేట్కి చెందిన పబ్లిక్ పార్కులపై డ్రోన్లను వినియోగించడాన్ని దుబాయ్ మునిసిపాలిటీ నిషేధించింది. ఇకపై పబ్లిక్ పార్కులపై డ్రోన్లను ఎవరూ వినియోగించడానికి వీల్లేదని, విజిటర్స్ భద్రత అలాగే వారి ప్రైవసీ దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్







