ఉగాది నుంచి ఆది కొత్త సినిమా
- March 22, 2021హైదరాబాద్:హీరో ఆది సాయికుమార్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.భాస్కర్ బంటు పల్లి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు,అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పణలో గుడివాడ యుగంధర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సాకేత్ సంగీతం సమకూరుస్తున్నారు.వచ్చే నెలలో ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 13 న ఈ సినిమా ప్రారంభం కానుంది.మరి ఈ సినిమా అయినా ఆదిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..