కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులకు నివాసితుల ఫిర్యాదు
- March 23, 2021
షార్జా: నివాసితులు, కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయడాన్ని పోలీసు విభాగం ప్రశంసిస్తోంది. పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ఫేస్ మాస్కులు ధరించకపోవడం, ఫ్యామిలీ పార్టీలు ఉల్లంఘనల్లో ముందు స్థానంలో వున్నట్లు చెప్పారు. నివాసితులు 901 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనీ, షార్జా పోలీస్ యాప్ ‘హారిస్’ లేదా [email protected] ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల ఆధారంగా ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో క్రైసిస్ సెల్ ఏర్పాటు చేశామనీ, కోవిడ్ 19 సంబంధిత ఫిర్యాదులను ఈ సెల్ స్వీకరించి, సమస్యల్ని పరిష్కరిస్తుందని అన్నారు. 24 గంటలూ ఈ సెల్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







