కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులకు నివాసితుల ఫిర్యాదు
- March 23, 2021షార్జా: నివాసితులు, కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయడాన్ని పోలీసు విభాగం ప్రశంసిస్తోంది. పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ఫేస్ మాస్కులు ధరించకపోవడం, ఫ్యామిలీ పార్టీలు ఉల్లంఘనల్లో ముందు స్థానంలో వున్నట్లు చెప్పారు. నివాసితులు 901 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనీ, షార్జా పోలీస్ యాప్ ‘హారిస్’ లేదా [email protected] ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల ఆధారంగా ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో క్రైసిస్ సెల్ ఏర్పాటు చేశామనీ, కోవిడ్ 19 సంబంధిత ఫిర్యాదులను ఈ సెల్ స్వీకరించి, సమస్యల్ని పరిష్కరిస్తుందని అన్నారు. 24 గంటలూ ఈ సెల్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు