రవాణా రంగ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి
- March 24, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (పిటిఎ), పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు సంబంధించిన కార్మికులు అలాగే డ్రైవర్లకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన పాటించని సమక్షంలో ప్రతి ఏడు రోజులకు ఓ సారి పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ పొంది, దాన్ని వారు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రదర్శించాల్సి వుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంస్థలన్నటికీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది పిటిఎ.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







