రవాణా రంగ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి
- March 24, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (పిటిఎ), పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు సంబంధించిన కార్మికులు అలాగే డ్రైవర్లకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన పాటించని సమక్షంలో ప్రతి ఏడు రోజులకు ఓ సారి పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ పొంది, దాన్ని వారు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రదర్శించాల్సి వుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంస్థలన్నటికీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది పిటిఎ.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









