రవాణా రంగ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి
- March 24, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (పిటిఎ), పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు సంబంధించిన కార్మికులు అలాగే డ్రైవర్లకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన పాటించని సమక్షంలో ప్రతి ఏడు రోజులకు ఓ సారి పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ పొంది, దాన్ని వారు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రదర్శించాల్సి వుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంస్థలన్నటికీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది పిటిఎ.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం