రమదాన్ సాయాన్ని పంపిణీ చేసిన రెడ్ క్రిసెంట్ సొసైటీ
- March 24, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో 4000కి పైగా కుటుంబాలకు 73 నగరాల్లో రమదాన్ సాయాన్ని పంపిణీ చేయడం జరిగింది. రానున్న పదిరోజులపాటు ఈ సాయం పంపిణీ కొనసాగుతుంది. బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సెక్రెటరీ జనరల్ ముబారక్ అల్ అతె మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. చిన్న చిన్న బృందాలు వేర్వేరు సమయాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాయి. వాంటీర్లు అలాగే సొసైటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలు, సంస్థలు, ఇతరులు ఈ సాయాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







