రమదాన్ సాయాన్ని పంపిణీ చేసిన రెడ్ క్రిసెంట్ సొసైటీ
- March 24, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో 4000కి పైగా కుటుంబాలకు 73 నగరాల్లో రమదాన్ సాయాన్ని పంపిణీ చేయడం జరిగింది. రానున్న పదిరోజులపాటు ఈ సాయం పంపిణీ కొనసాగుతుంది. బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సెక్రెటరీ జనరల్ ముబారక్ అల్ అతె మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. చిన్న చిన్న బృందాలు వేర్వేరు సమయాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాయి. వాంటీర్లు అలాగే సొసైటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలు, సంస్థలు, ఇతరులు ఈ సాయాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







