కరోనా మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానం
- March 25, 2021
ప్రపంచాన్ని కరోనా భయపడుతూనే ఉన్నది. ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మరణిస్తున్నారు. కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. మృత్యుభయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఎప్పటి వరకు ఈ కరోనా తగ్గుతుంది అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉన్నది. నిన్న ఒక్కరోజులోనే బ్రెజిల్ 3,251 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధిక కేసులు, మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







