కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- January 25, 2026
కువైట్: లులు హైపర్ మార్కెట్ జనవరి 21 నుండి 27 వరకు కువైట్ లోని తన అవుట్లెట్లలో "ఇండియా ఉత్సవ్"తో భారత గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంది. ఈ ఉత్సవాలను జనవరి 22న అల్-రాయ్ లోని లులు హైపర్ మార్కెట్ లో కువైట్ లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా భారతీయ బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు మరియు ప్రత్యేక ఆఫర్లను అందించారు.
ఈ వేడుకలో కువైట్లోని 15 కంటే ఎక్కువ భారతీయ పాఠశాలలు పాల్గొన్న ఇండియన్ ఎత్నిక్ వేర్ ఫ్యాషన్ షో మరియు ఇండియన్ పేట్రియాటిక్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్ కూడా ఉన్నాయి. విజేతలకు గిఫ్ట్ వోచర్లు మరియు ట్రోఫీలను అందించారు. లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన “ఇండియా ఉత్సవ్” కువైట్లోని భారతీయ సమాజాన్ని విజయవంతంగా ఒకచోట చేర్చిందని.. భారతీయ వారసత్వం, సంస్కృతి మరియు సంప్రదాయాలను చాటిచెప్పిందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!









