ఒమన్ లో ఇప్పటి వరకు లక్ష మందికి కోవిడ్ వ్యాక్సిన్
- March 25, 2021
ఒమన్:సుల్తానేట్ పరిధిలో వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసినట్లు ఒమన్ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిననాటి ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య లక్ష మార్క్ దాటిందని తమ వీక్లీ రిపోర్ట్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా మొత్తం 1,10,179 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు వివరించింది.ఇదిలాఉంటే గత 24 గంటల్లో 4,458 మందికి వ్యాక్సిన్ వేసినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది.
తాజా వార్తలు
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!







