ఒమన్ లో ఇప్పటి వరకు లక్ష మందికి కోవిడ్ వ్యాక్సిన్
- March 25, 2021
ఒమన్:సుల్తానేట్ పరిధిలో వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసినట్లు ఒమన్ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిననాటి ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య లక్ష మార్క్ దాటిందని తమ వీక్లీ రిపోర్ట్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా మొత్తం 1,10,179 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు వివరించింది.ఇదిలాఉంటే గత 24 గంటల్లో 4,458 మందికి వ్యాక్సిన్ వేసినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్









