సా.6 గంటల వరకే బస్సు సర్వీసులు..ఎమ్వసలాత్ క్లారిటీ
- March 26, 2021ఒమన్ : కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు నైట్ లాక్డౌన్ విధించనున్నట్లు ఒమన్ సుప్రీం కమిటీ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా తమ బస్సు, ఫెర్రీస్ సర్వీసుల సమయాలను కూడా కుదిస్తున్నట్లు ఎమ్వసలాత్ స్పష్టం చేసింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు సాయంత్రం 6 గంటల వరకు తమ సర్వీసులు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఇంటర్ సిటీ బస్సు సర్వీసు సమయాలను రీషెడ్యూల్ చేస్తామని వివరించింది. సిటీ బస్సులు మస్కట్, సలాలాలో సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రీషెడ్యూల్ చేసిన బస్సు, ఫెర్రీస్ సర్వీసుల సమయాలను పూర్తి వివరాలతో సోషల్ మీడియాలోని తమ అధికారిక ఖాతాల ద్వారా తెలియజేస్తామని ఎమ్వసలాత్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్