క్వారంటైన్ కు మరో 2 హోటల్స్ కేటాయింపు..ఆగస్ట్ 31 నుంచి బుకింగ్స్
- March 26, 2021
ఖతార్: క్వారంటైన్ ఉండేవాళ్ల కోసం ఖతార్ ప్రభుత్వం కొత్తగా మరో రెండు హోటల్స్ ను కేటాయించింది. క్వారంటైన్ గదుల సంఖ్యను పెంచేందుకు ది అవెన్యూ హోటల్, డబల్ ట్రీ హోటల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఖతార్లో క్వారంటైన్ హోటల్స్ సంఖ్య 62కి పెరిగింది. త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ కేటగిరిలలో 8,886 హోటల్ గదులు అందుబాటులోకి వచ్చాయి. క్వారంటైన్ ప్యాకేజీలు 2,300 నుంచి ప్రారంభం అవుతాయని, మూడు పూటల ఆహారం కూడా ప్యాకేజీలో భాగమని అధికారులు వివరించారు. ఇదిలాఉంటే..విదేశాలకు వెళ్లి తిరిగివచ్చే ఖతార్ పౌరులు, గ్రీన్ లిస్టులో లేని దేశాల నుంచి వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా వారం పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్లో ఉండాలని ఖతార్ ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







