క్వారంటైన్ కు మరో 2 హోటల్స్ కేటాయింపు..ఆగస్ట్ 31 నుంచి బుకింగ్స్
- March 26, 2021
ఖతార్: క్వారంటైన్ ఉండేవాళ్ల కోసం ఖతార్ ప్రభుత్వం కొత్తగా మరో రెండు హోటల్స్ ను కేటాయించింది. క్వారంటైన్ గదుల సంఖ్యను పెంచేందుకు ది అవెన్యూ హోటల్, డబల్ ట్రీ హోటల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఖతార్లో క్వారంటైన్ హోటల్స్ సంఖ్య 62కి పెరిగింది. త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ కేటగిరిలలో 8,886 హోటల్ గదులు అందుబాటులోకి వచ్చాయి. క్వారంటైన్ ప్యాకేజీలు 2,300 నుంచి ప్రారంభం అవుతాయని, మూడు పూటల ఆహారం కూడా ప్యాకేజీలో భాగమని అధికారులు వివరించారు. ఇదిలాఉంటే..విదేశాలకు వెళ్లి తిరిగివచ్చే ఖతార్ పౌరులు, గ్రీన్ లిస్టులో లేని దేశాల నుంచి వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా వారం పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్లో ఉండాలని ఖతార్ ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







