రెంట్ కంట్రాక్ట్, ప్రభుత్వ స్టాంపుల ఫేకింగ్: వ్యక్తిపై విచారణ
- March 27, 2021
యూఏఈ: అరబ్ వ్యక్తి ఒకర్ని రెంట్ కాంట్రాక్టుని ఫేక్ చేసినందుకు అలాగే అధికారిక స్టాంపుల్ని ఫేక్ చేసినందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. 2019 నవంబర్ 13న ఈ ఘటన జరిగింది. షార్జా ప్రభుత్వ అనుమతి పొందినట్లుగా నిందితుడు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ బిల్లుని కూడా నిందితుడు ఫేక్ చేయడం జరిగింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎపైర్స్ వద్దకు వెళ్ళి రెసిడెన్సీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, ఉద్యోగి మరిన్ని వివరాలు అకామడేషన్ విషయమై అడిగారు. ఈ కేసులో సాక్షి అయిన ఉద్యోగి, నిందితుడు అసహనంతో ఆందోళనతో కనిపించడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే డాక్యుమెంట్లలోని వివరాలపై అనుమానం వచ్చింది ఉద్యోగికి. దాంతో నిందితుడు తన నేరాన్ని అంగీకరించగా, వెంటనే ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు ఉద్యోగి. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







